టైమింగ్స్ ఇలా ఉంటాయి.
ఈ రైలు (20711) విజయవాడ నుంచి ఉదయం 5:15 గంటలకు బయలుదేరుతుంది. తెనాలి – 5:39, ఒంగోలు – 6:28
నెల్లూరు – 7:43, తిరుపతి – 9:45, చిత్తూరు – 10:27, కాట్పాడి – 11:13, కృష్ణరాజపురం – 13:38, బెంగళూరు (SMVT) – 14:15కి చేరుకుంటుంది.
ఇక తిరుగు ప్రయాణం (20712) అదే రోజు: బెంగళూరు – 14:45లో బయలు దేరుతుంది కృష్ణరాజపురం – 14:58,
కాట్పాడి – 17:23, చిత్తూరు – 17:49, తిరుపతి – 18:55, నెల్లూరు – 20:18, ఒంగోలు – 21:29, తెనాలి – 22:42, విజయవాడ – 23:45కి చేరుకుంటుంది.