శుక్రవారం అంటే ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల కడప, తిరుపతి జిల్లాల్లో సాధారణం నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు. మిగతా జిల్లాలో ఆకాశం మేఘాలతో కప్పేసి వాతావరణం చల్లగా ఉంటుందని... అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురుస్తాయని ప్రకటించింది.