ఇతర కూరగాయాల ధరలు...
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో పచ్చిమిర్చి భగ్గుమంటోంది... కిలో రూ.45 పలుకుతోంది. ఇక బెండకాయలు రూ.35, వంకాయలు రూ.15, కాకరకాయ రూ.23, బీరకాయ రూ.30, బీన్స్ రూ.40-50, క్యారెట్ రూ.20, దొండకాయ రూ.30-35, చిక్కుడు రూ.40, క్యాప్సికం రూ.40, ఆలుగడ్డ రూ.18, దోసకాయ రూ.15, సొరకాయ రూ.15 కిలో పలికింది.
ఇక ఉల్లిపాయల ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో రూ.15 నుండి రూ.20 కి లభిస్తున్నాయి. రూ.100 కి ఐదారుకిలోల ఉల్లిపాయలు కూడా లభిస్తున్నాయి. ఇవి నిల్వ ఉంటాయి కాబట్టి ఒకేసారి కొనిపెట్టుకోవడం మంచిది… భవిష్యత్ లో ధర పెరిగినాా పెద్దగా ప్రాబ్లం ఉండదు.