2025 ఆసియా కప్ కోసం 15 మంది ప్లేయర్లతో భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.
బ్యాట్స్మన్లు: సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్.
వికెట్ కీపర్స్: సంజూ శాంసన్, జితేష్ శర్మ.
ఆల్రౌండర్స్: హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్.
బౌలర్లు: కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.