ప్రధాని నరేంద్ర మోదీ రూ. 1704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రారంభించారు.
1. రూ. 82 కోట్లతో చేపట్టిన రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డును ప్రారంభించారు.
2. రూ. 286 కోట్లతో నిర్మించిన కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్డును ప్రారంభించారు.
3. రూ.70 కోట్లతో నిర్మించిన కనిగిరి బైపాస్ రోడ్ ను కూడా ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు.
4. రూ.98 కోట్లతో చేపట్టిన గుడివాడ-నూజెండ్ల 4లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు.
5. రూ.13 కోట్లతో చేపట్టిన కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డును ప్రారంభించారు.
6. రూ. 593 కోట్లతో నిర్మించిన పీలేరు - కలసూర్ నాలుగు లేన్ల రోడ్డు ప్రారంభం
7. రూ.362 కోట్లతో చేపట్టిన నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు.
8. రూ. 200 కోట్లతో ఏర్పాటుచేసిన చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ ను ప్రారంభించారు.