మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. గవర్నర్ నియామకాల్లో గోవా, హర్యానా, లడ్డాఖ్ ప్రాంతాలకు కొత్త పేర్లు ఖరారు అయ్యాయి. హర్యానా రాష్ట్రానికి అశిన్ కుమార్ గవర్నర్గా నియమితులయ్యారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన లడ్డాఖ్కు లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు. వీరితో పాటు గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ఎంపికయ్యారు.