పార్టీ అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, విడుదల రజని ...ఇత్యాదులుగా ఉన్న అనేక కేసులు ఎదుర్కుంటున్న నాయకులు కాదు.. ఆయనకు ఓటేసిన కోటీ ముప్పై లక్షల మంది సామాన్య ప్రజలు .. ఈ వాస్తవాన్ని మర్చిపోయి తనకు తానుగా విషాద యోగాన్ని సృష్టించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు.. 2029 మీకు నల్లేరు మీద నడక కాదు.. మీరు వ్యక్తిగత శత్రువులుగా చూసే మీ వైరి పక్ష నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ...ఇలాంటి వారందరి సామూహిక శక్తి ముందు మీ పార్టీ ఎలా భస్మీ పటలం అయిపోయిందో మీ కళ్ళకు కనపడటం లేదా ?