అమరావతి నిర్మాణ పనుల్లో అపశ్రుతి: చిన్నారులను బలి తీసుకున్న గుంత

Published : Apr 28, 2018, 11:31 AM IST
అమరావతి నిర్మాణ పనుల్లో అపశ్రుతి: చిన్నారులను బలి తీసుకున్న గుంత

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమరావతి రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తవ్విన నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మరణించారు. 

తుళ్లూరు మండలం దొండపాడులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.  నీటి ఊబిలో చిక్కుకున్న మరో ఏడుగురిని స్థానికులు రక్షించారు. 

మృతులను ఉప్పలపాటి అమల (9), రమేష్ (6), బండి సాత్విక్ (6)లుగా గుర్తించారు. తమ పిల్లల మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu