అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన నిరాహార దీక్ష, త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని తెలిపారు.