చంద్రబాబు ఆధ్వర్యంలో ‘ఆనంద దీపావళి’

Published : Oct 13, 2017, 04:59 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
చంద్రబాబు ఆధ్వర్యంలో ‘ఆనంద దీపావళి’

సారాంశం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది దీపావళి పండుగను వినూత్నంగా జరుపుకోవాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది దీపావళి పండుగను వినూత్నంగా జరుపుకోవాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో సుమారు 2వేల మంది దివ్యాంగులైన బాలలతో పాటు, అనాథ చిన్నారుల కోసం నిర్వహించనున్న ‘ఆనంద దీపావళి’కి హాజరు అవుతున్నారు. ఈనెల 17న సాయంత్రం 6.30 నుంచి 7గంటల మధ్య ఆర్కే బీచ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

PREV
click me!

Recommended Stories

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు