విభజన సమస్యలు.. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు

Siva Kodati |  
Published : Dec 30, 2021, 09:35 PM IST
విభజన సమస్యలు.. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు

సారాంశం

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చింది కేంద్రం. జనవరి 12న ఢిల్లీలో సమావేశానికి హాజరుకావాల్సిందిగా కేంద్రం తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు గురువారం లేఖ రాసింది. విభజన సమస్యలపై నెలకొన్న వివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చింది కేంద్రం. జనవరి 12న ఢిల్లీలో సమావేశానికి హాజరుకావాల్సిందిగా కేంద్రం తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు గురువారం లేఖ రాసింది. విభజన సమస్యలపై నెలకొన్న వివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan: మేం వచ్చాక స్టేషన్ల చుట్టూ తిప్పుతా రాధాకృష్ణకి మాస్‌ వార్నింగ్‌ | Asianet News Telugu
YS Jagan Mass Warning to CM Chandrababu: చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తా | Asianet News Telugu