విభజన సమస్యలు.. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు

Siva Kodati |  
Published : Dec 30, 2021, 09:35 PM IST
విభజన సమస్యలు.. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు

సారాంశం

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చింది కేంద్రం. జనవరి 12న ఢిల్లీలో సమావేశానికి హాజరుకావాల్సిందిగా కేంద్రం తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు గురువారం లేఖ రాసింది. విభజన సమస్యలపై నెలకొన్న వివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చింది కేంద్రం. జనవరి 12న ఢిల్లీలో సమావేశానికి హాజరుకావాల్సిందిగా కేంద్రం తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు గురువారం లేఖ రాసింది. విభజన సమస్యలపై నెలకొన్న వివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu