• All
  • 2 NEWS
2 Stories
Asianet Image

తాజ్ మ‌హాల్ ను కూడా తీసివేయ‌మంటారా? బీజేపీపై V Hanumantha Rao ఫైర్

Dec 30 2021, 06:23 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గుంటూరులోని పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా పేరు మీదుగా ఉన్న ట‌వ‌ర్ కూల్చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడ‌ర్ V Hanumantha Rao (వీహెచ్) స్పందించారు. ప్ర‌జ‌ల దృష్టి మార్చ‌డానికే బీజేపీ నేత‌లు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక రేపు రేపు తాజ్ మ‌హాల్ తీసివేయ‌మంటారా? అని ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ లో చార్మినార్ ఉంది.. దాని ముస్లీంలు క‌ట్టించారు దాని కూడా తీసేయ‌మంటారా? అని ప్ర‌శ్నించారు. పేరు మార్చడం కాదు. ప్ర‌జ‌ల మ‌న‌స్సు గెలుచుకొండ‌ని హిత‌వు ప‌లికారు. 
 

Top Stories