టర్కీ పర్యాటక శాఖ భారతీయులకు రాసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ దేశ పర్యటనను రద్దు చేసుకుంటున్న పర్యాటకులను టర్కీ వేడుకుంటున్నట్లుగా ఆ లేఖ ఉంది. .
టర్కీ అధ్యక్షుడిగా మరోసారి రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ అధికారంలోకి వచ్చారు. 20 ఏళ్లు అధికారంలో ఉన్న ఎర్డోగన్ మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 52 శాతం ఓట్లు గెలుచుకున్న ఎర్డోగన్ విజయం సాధించినట్టు ఎన్నికల బోర్డు చీఫ్ ధ్రువీకరించారు.