2008 Ahmedabad serial blasts case: 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసులో న్యాయస్థానం మంగళవారం నాడు తుదితీర్పు వెల్లడించింది. ఈ కేసులో 49 మంది దోషులుగా తేలారు. సరైన సాక్యాధారాలు లేకపోవడంతో మరో 28 మంది నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది.