పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్, యూపీకి చెందిన సచిన్ మీనాలు పెళ్లి చేసుకున్నారు. తాజాగా, సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్నట్టు సీమా హైదరీ ఓ ప్రైవేట్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పబ్జి ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సీమా నలుగురు పిల్లలతో సహా పాకిస్తాన్ సరిహద్దు దాటుకుని ఇండియాకు వచ్చింది.