రాజద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం 124ఏ చట్టాన్ని సమీక్షిస్తామని అంగీకరించిన తర్వాత సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ స్టే ఆదేశాల్లోనే సుప్రీంకోర్టు పలు కీలక అంశాలను ప్రస్తావించింది. అందులో ఐదు కీలకమైన విషయాలను చూద్దాం.