RBI: సహకార బ్యాంకులపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కోరడా ఝులిపించింది. తమ నిబంధనలు ఉల్లంఘించడం, రెగ్యులేటరీ సమ్మతిలో లోపాల నేపథ్యంలో నాలుగు బ్యాంకులకు భారీ జరిమానా విధించడంతో పాటు ఒక సహకార బ్యాంకు లైసెన్స్ ను కూడా రద్దు చేసింది.
అంతర్జాతీయ ఏజెన్సీల సర్వేలో పాల్గొన్న చాలా మంది ఆర్థికవేత్తలు ఈసారి కూడా రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 6.50 శాతం వద్ద ఉంచుతుందని భావిస్తున్నారు. రెపోరేట్లు పెరగవని ఊహాగానాలు చేస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (RBI MPC Meeting) సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశంలో రెపో రేట్లను నిర్ణయించనున్నారు. ఈ ఎంపీసీ సమావేశంలో వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25 శాతం పెంచే చాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆర్బీఐ పరపతి సమావేశం కోసం వేచి చూస్తున్నారు. ఈసారి MPC సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆర్థిక రికవరీ కనిపించడంతో క్రమంగా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని భావిస్తున్నారు. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను నియంత్రించేది ఆర్బీఐ.