Rajnath Singh: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా చెప్పినవాటిని చదివి, నమ్మేస్తారని, వాస్తవాలను పరిశీలించరని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం బల్దేవ్లో జరిగిన బీజేపీ ప్రచార సభలో మాట్లాడుతూ, పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రస్తావించారు.