పెందుర్తిలో అపార్ట్మెంట్ వాచ్ మెన్ లే లక్ష్యంగా సైకో కిల్లర్ వీరంగం సృష్టిస్తున్నాడు. మూడు వారాలుగా ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత జరుగుతున్న హత్యలు బెంబేలెత్తిస్తున్నాయి. కాగా నిందితుడు పట్టుబడినట్టు సమాచారం.