ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలు దాటితే అలాంటి వారు కచ్చితంగా రెండు ప్రావిడెంట్ ఫండ్ PF ఖాతాలు కలిగి ఉండాల్సి ఉంటుంది. అంటే వారి పీఎఫ్ ఖాతాను రెండు భాగాలుగా విభజిస్తారు. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ఈ రూల్ అమలులోకి వస్తుంది.