విజయవాడ ఇంద్రీకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్ననే తిరుపతికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం తిరుమల వెంకన్నను దర్శనం చేసుకున్నారు.
చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది.
మద్యం కంపెనీలకు అనుమతుల విషయంలో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇరు వర్గాల వాదలను ముగిశాయి. ఇవాళ ఏపీ హైకోర్టులో ఇరు వర్గాల వాదనలను ఏపీ హైకోర్టు విన్నది.