బిడ్డింగ్ ప్రక్రియలో ఎయిరిండియాను సొంతం చేసుకున్న టాటా గ్రూప్, కొన్ని విమానాల్లో మెరుగైన భోజన సదుపాయం కల్పించడం ద్వారా, ఆ సంస్థలో తన కార్యాచరణను ప్రారంభించనుందని అధికారులు తెలిపారు.