Terrorists killing of Hindu teacher: ఉగ్రవాదులకు మర్చిపోలేని గుణపాఠం తప్పకుండా చెబుతామంటూ జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. కుల్గామ్లో హిందూ ఉపాధ్యాయురాలిని ఉగ్రవాదులు హత్య చేసిన నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు.