మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలోని ముగ్గురు ఉద్యోగులకు ఉన్నతాధికారులు మెమో ఇచ్చిన వ్యవహారం మంత్రి కేటీఆర్ స్పందించారు. దీనికి బాధ్యులైన మున్సిపల్ కమీషనర్ను సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.