James Anderson: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాలలో 5వ టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ లో 700 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి పేసర్ గా ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. కుల్దీప్ యాదవ్ ను ఔట్ చేసి అండర్సన్ ఈ ఘనత సాధించాడు.