అమెరికా ఉపరాష్ట్రపతి జేడీ వాన్స్ తన భార్య ఉషా, ముగ్గురు పిల్లలతో సోమవారం ఉదయం ఢిల్లీలో అడుగుపెట్టారు. ఇది అధికారిక పర్యటన అయినా, వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రత్యేకం. ఉషా వాన్స్ భారత సంతతి వ్యక్తి, అందులోని తెలుగు మహిళ కావడం ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకీ జేడీ వాన్స్ భారత్ ఎందుకు వస్తున్నారు.? దీంతో మనకు జరిగే ప్రయోజనం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..