Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తాజా దాడుల మధ్య ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఈడీ, సీబీఐ 'అనవసరంగా అందరినీ ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీ యాంగిల్పై దర్యాప్తులో ఈడీ పలు ప్రాంతాల్లో దాడులు చేయగా, స్కాం కేసు అసలు దేనికి సంబంధించినదో తనకు అర్థం కావడం లేదని కేజ్రీవాల్ అన్నారు.