Dasoju Sravan:ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, తమ ప్రభుత్వం విఫలమై ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.