బలవంతంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంవల్లే ఓ మహిళ మృతిచెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.