Bhopal crime News: మధ్యప్రదేశ్ లోని భోపాల్లో చోళ ప్రాంతానికి చెందిన ఓ ఆలయంలో శివలింగం ధ్వంసం చేసిన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పికెటింగ్ చేస్తామని హిందూ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.