Adhir Ranjan Chowdhury Remark: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ అవమానించారని, ఈ విషయంలో కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఇవాళ పార్లమెంట్లో దుమారం రేగింది. ఈ అంశంపై సోనియాగాంధీ స్పందించారు. అధిర్ ఎప్పుడో క్షమాపణలు చెప్పారని సోనియా గాంధీ అన్నారు.