పట్టపగలే నడిరోడ్డుపై... యువకున్ని చితకబాదిన గ్యాంగ్ (వీడియో)

పట్టపగలే నడిరోడ్డుపై... యువకున్ని చితకబాదిన గ్యాంగ్ (వీడియో)

Published : Apr 04, 2021, 09:01 AM IST

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత్ అనే యువకుడిని ఓ గ్యాంగ్ అత్యంత కిరాతకంగా కర్రలతో చితకబాదారు. కాలనీలోని జనావాసాల మధ్య ఈ ఘటన జరిగినా ఏ ఒక్కరూ అడ్డుకునే సాహసం చేయలేదు. అయితే యువకుడిని చితకబాదుతున్న వీడియోను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

 

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత్ అనే యువకుడిని ఓ గ్యాంగ్ అత్యంత కిరాతకంగా కర్రలతో చితకబాదారు. కాలనీలోని జనావాసాల మధ్య ఈ ఘటన జరిగినా ఏ ఒక్కరూ అడ్డుకునే సాహసం చేయలేదు. అయితే యువకుడిని చితకబాదుతున్న వీడియోను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.