Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu

Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu

Published : Jan 11, 2026, 10:11 PM IST

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంక్రాంతి సంబరాలు’ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.