వింగ్స్ ఇండియా 2026 అవార్డుల వేడుకలో Civil Aviation Minister Rammohan Naidu | Asianet News Telugu

Published : Jan 29, 2026, 10:14 PM IST

హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా 2026 (Wings India 2026) అవార్డుల కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమిర్ కుమార్ సిన్హా పాల్గొన్నారు. విమానయాన రంగంలో విశిష్ట సేవలు అందించిన సంస్థలు, వ్యక్తులకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు.