CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu

Published : Jan 13, 2026, 03:00 PM IST

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇకపై నోటీసులు, కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించే జరిమానాలను నేరుగా వాహన యజమాని బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోందని ఆయన వెల్లడించారు. ఈ విధానం వల్ల ట్రాఫిక్ నియమాల పాటింపు మరింత పెరిగి, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సీఎం అన్నారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

16:28విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu
23:25Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
24:01KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
30:25Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu
16:53Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu
19:41Venkaiah Naidu Attends Sankranti: ఈ చిన్నారి రికార్డ్ చూసి వెంకయ్య నాయుడు షాక్| Asianet News Telugu
09:49Venkaiah Naidu Attends Sankranti: వెంకయ్య నాయుడుకి మోకాళ్ళ పై దండం పెట్టిన ఎద్దు | Asianet Telugu
04:57Warangal RTC Special Arrangements: సంక్రాంతి సందర్బంగా కిటకిట లాడిన బస్టాండ్ లు| Asianet News Telugu
15:52Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu