
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కొనసాగుతోంది. విమానాలు ఆలస్యం కావడంతో అనేక మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలోనే చిక్కుకుపోయారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లలేక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.