కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ఊరట, రైతులకు మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్టార్టప్లు, MSMEలు, డిజిటల్ ఎకానమీ, ఉపాధి సృష్టిపై కీలక ప్రకటనలు చేశారు. Source: Sansadtv