మోదీ సంకల్పానికి నిదర్శనం ఈ రామాలయం

Jan 9, 2024, 2:00 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 22, 2024 ఉదయం 12:30 గంటలకు ప్రారంభోత్సవాన్ని చేయనున్నారు. రామాలయ ప్రారంభోత్సవం అనంతరం గర్భగుడిలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనున్నాయి.