రూ. 8  లక్షల కోట్లకు చేరుకోనున్న భారత అంతరిక్ష వ్యాపారం...అంతర్జాతీయ సంస్థల అంచనా...

రూ. 8 లక్షల కోట్లకు చేరుకోనున్న భారత అంతరిక్ష వ్యాపారం...అంతర్జాతీయ సంస్థల అంచనా...

Published : Aug 27, 2023, 04:31 PM IST

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించింది. 

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించింది. దీంతో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది. ఈ విజయంతో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రాబల్యం పెరగడమే కాకుండా, తక్కువ ఖర్చుతో అంతరిక్ష యాత్రలను ప్రారంభించేందుకు ప్రపంచం మొత్తం భారత్ వైపు మొగ్గు చూపుతుంది. 

00:34Global Tech Summit 2023 డిసెంబర్ 4–6 తేదీలలో షెడ్యూల్ చేశారు.. ఇప్పుడే నమోదు చేసుకోండి...
03:19త్వరలో భారత్ లో ఎలాన్ మస్క్ స్టార్ లింక్...శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల్లో మరింత తీవ్రం కానున్న పోటీ...
02:46చిన్న చిన్న మొత్తాల పెట్టుబడితోనే మీ పిల్లలను సూపర్ రిచ్ చేయండి...ఎలాగో ఈ వీడియో చూసి తెలుసుకోండి...
03:31మీ కార్డ్ నెట్‌వర్క్‌ నచ్చడంలేదా...అయితే ఈజీ గా మారిపోండిలా...
03:28కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు చేసే తప్పులు ఇవే...ఈ జాగ్రత్తలతో మీ పెట్టుబడి పదింతలు ఖాయం...
04:00ఆరోగ్యభీమా తీసుకుంటున్నారా..అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
04:51సెంచురీ మ్యాట్రెస్‌ తరపున బ్రాండ్ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు
03:29శ్రావణ మాసం చివరి నాటికి భారీగా తగ్గనున్న బంగారం ధరలు...
03:18రూ. 8 లక్షల కోట్లకు చేరుకోనున్న భారత అంతరిక్ష వ్యాపారం...అంతర్జాతీయ సంస్థల అంచనా...