ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో కుటుంబ సభ్యులను వైయస్ జగన్ పరామర్శించారు. ఘటన తీరును స్వయంగా తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు.