Jun 11, 2020, 12:11 PM IST
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పిడుగులతో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. కానీ విజయనగరం జిల్లా కురుపాం మండలం పెద్దగొత్తిలి గ్రామంలో పిడుగు పడి 10 పశువులు మృతి చెందాయి.