Jan 20, 2020, 1:33 PM IST
తుళ్లూరు రైతులకు అండగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తుళ్లూరు రైతులతో కలసి అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు. అసెంబ్లీ ముట్టడిని అడ్డుకోవడానికి అడుగడుగునా పోలీసులు మోహరించడంతో... కొండలు, గుట్టలు, అడ్డదారుల్లో అసెంబ్లీకి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.