వైసీపీ నేతల విచ్చలవిడి తనం వల్లే కరోనా విజృంభణ.. నిమ్మకాయల చినరాజప్ప

కరోనాను జగన్ ప్రభుత్వం గాలికి వదిలిందని, అందుకే రాష్ట్రంలో ఇప్పటివరకు 700మంది మరణించారని మాజీ  హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విరుచుకుపడ్డారు.

కరోనాను జగన్ ప్రభుత్వం గాలికి వదిలిందని, అందుకే రాష్ట్రంలో ఇప్పటివరకు 700మంది మరణించారని మాజీ  హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విరుచుకుపడ్డారు. అందుకే టీడీపీ నేటినుండి 29 వరకు వివిధ దశల్లో ఉద్యమం చేపడుతోందని నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వైసీపీ నాయకులు విచ్చలవిడిగా తిరగడం, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్ని తోలడం వల్లే కరోనా విజృంభించిందని మండిపడ్డారు.  కరోనా ప్రభావం గమనించే అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసారు. అందుకే జగన్ ప్రభుత్వం ఆయన్ని తప్పించి  కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. నిమ్మగడ్డ మీద గవర్నర్ నిర్షయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

Google News Follow Us
03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu