ప్రభుత్వం మొద్దునిద్రపోతోంది..జగన్ మీద ఉమ ఫైర్..

Mar 31, 2020, 3:10 PM IST

కృష్ణాజిల్లా, ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో మాజీ మంత్రి దేవినేని ఉమ పర్యటించారు. రేషన్ షాపుల దగ్గర క్యూల్లో ఉన్నవారిగురించి మాట్లాడారు.