తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జరిగిన కల్తీపై నివ్వెరపోయే విషయాలు వెల్లడించారు.