భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మరక్షణ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుమల నెయ్యి కల్తీ లో చుక్క నెయ్యి కూడా లేదని మండి పడ్డారు.