Minister Nadendla Manohar: చుక్క నెయ్యి కూడా లేదు వైసీపీ పై నాదెండ్ల ఫైర్| Asianet News Telugu

Published : Feb 09, 2026, 12:21 AM IST

భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మరక్షణ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుమల నెయ్యి కల్తీ లో చుక్క నెయ్యి కూడా లేదని మండి పడ్డారు.