అవి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవీ.. వాటికి టీడీపీ, వైసీపీ మద్దతా?

Dec 22, 2019, 1:47 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సి ఎ ఎ, ఎన్ ఆర్సీ బిల్లులను వ్యతిరేకిస్తూ విశాఖ లో ముస్లింలు ఆందోళన నిర్వహించారు . కేంద్రం తీసుకొచ్చిన బిల్లు లు ముస్లిం లను ఇబ్బందీ  పెట్టేలా ఉన్నాయంటూ  మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిషాలకు వ్యతిరేకంగా నినాదాలు. సరస్వతి పార్క్ నుంచి జివిఎంసి గాంధీ వరకు వేలాదిమంది ముస్లిం లు ర్యాలీ నిర్వహించారు.