Oct 15, 2020, 2:25 PM IST
గుంటూరు జిల్లా, తెనాలి మండలం నందివెలుగు జాషువా నగర్ లో ప్రియాంక అనే వివాహిత మృతి అనుమానాస్పదంగా మారింది. ప్రియాంక ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందింది. అయితే కుటుంబకలహాల నేపథ్యంలో భర్త విజయ్ హత్య చేసి ఉంటాడని ప్రియాంక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు