ఎల్జీ పాలిమర్స్ విషాదం : మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చెక్కుల పంపిణీ..

విశాఖ, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను ఈ రోజు పంపిణీ చేశారు.  

విశాఖ, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను ఈ రోజు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ , ఎంపీ సత్యనారాయణ, కలెక్టర్ వినయ చందు, పోలీస్ కమిషనర్ అర్కే మీనా, పలువురు పొల్గొని, కోటి రూపాయల  చెక్కులను అందించారు.

Google News Follow Us
03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu