ఏలూరు కార్పోరేషన్ తొలి ఫలితం... పోస్టల్ బ్యాలెట్ లో వైసిపి దే ఆధిక్యం

Naresh Kumar | our own | Updated : Jul 25 2021, 11:16 AM IST

అమరావతి: అడ్డంకులన్ని తొలగిపోవడంతో ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది.

అమరావతి: అడ్డంకులన్ని తొలగిపోవడంతో ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 4 కేంద్రాల్లో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం వుంది. అయితే ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తవగా వైఎస్సార్సీపీ ఆధిక్యం సాధిచింది. వైఎస్సార్సీపీ 11, టీడీపీ-1, 
నోటా -1, చెల్లనవి - 2 వచ్చాయి. 

ఏలూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా 3 ఏకగ్రీవమవగా 47డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఒక్కో డివిజన్‌కు ఒక్కో లెక్కింపు టేబుల్‌ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపును రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 250 మంది సిబ్బంది నియామించారు. ఈ లెక్కింపును డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారితో పాటు పురపాలక అధికారి పర్యవేక్షించనున్నారు. 

03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu